25, ఆగస్టు 2011, గురువారం

తెలంగాణ ప్రెస్ క్లబ్ ప్రారంభం

తెలంగాణ జిల్లాలలో మొదటి సారిగా మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ తాలూకా  తెలకపల్లి మండలంలో  పత్రికా విలేకరులం అందరం  తమ ప్రెస్ క్లబ్ కు ‘తెలంగాణ ప్రెస్ క్లబ్’ అని నామకరణం చేసి ప్రారంభించాం. బుధవారం దీనిని జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ప్రారంభించారు. స్థానిక ఆర్డీఓ మధుసూధన్ నాయక్, డీ ఎస్ పీ జోగు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బాబయ్య, పత్రికా మిత్రులు భరత్, విజయ్, శ్రీరాములు ,బాలరాజు, శంకర్, చిలుక శేఖర్ రెడ్డి, రమేష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.    జై తెలంగాణ జై జై తెలంగాణ 



1 కామెంట్‌: