21, ఆగస్టు 2011, ఆదివారం

సీమాంధ్ర పత్రికల విష ప్రచారం షురూ

తెలంగాణ ఉద్యమం చల్లబడిందని సీమాంధ్ర పత్రికలు తమ విష ప్రచారాన్ని మళ్లీ ప్రారంభించాయి. ఆదివారం సాక్షి దినపత్రిక ఈ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కొద్ది సేపటికే అదే వార్తను కాపీ చేసిన సూర్య దినపత్రిక తన నెట్ ఎడిషన్ లో ఉన్నది ఉన్నట్లుగా అచ్చుకొట్టింది. 
                     తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా రాజీనామా చేయాలని తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలను నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు బతిమాలుతుంటే కాంగ్రెస్, టీడీపీ నేతలు సిగ్గుతప్పి జారుకుంటున్నారు. 15౧౫ రోజులు పదవులకు దూరంగా ఉన్న మంత్రులు అదేదో జీవిత సర్వస్వం కోల్పోయినట్లు 14౧౪ఎఫ్ రద్దు చేయగానే చంకలు గుద్దుకుంటూ విధుల్లో చేరిపోయారు. తెలంగాణ ప్రజలరా తిరగబడండి. నేతలను తరిమికొడితేనే సిగ్గొస్తుంది. ఇంటి దొంగలతోనే మనకు ఇక్కట్లు తస్మాత్ జాగ్రత్త.



3 కామెంట్‌లు: