తెలంగాణపై ఏకాభిప్రాయ సాధన కోసం కృషి చేస్తున్నామని, అంతకంటే ముందు తెలంగాణలో

తెలంగాణపై కేంద్రం ఏం ఆలోచిస్తున్నదని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. ఈ సమస్యకు తగిన పరిష్కారం కోసం, అన్ని ప్రాంతాల వారికి ఆమోదయోగ్యంగా వుండేలా ఆచరణాత్మక పద్ధతులు, మార్గాలను అన్వేషించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మొత్తానికి మన్మోహన్ మాటలు చూస్తే కాంగ్రెస్ తెలంగాణ సమస్యను నానబెట్టేందుకే సిద్దమయిందని, సీమాంధ్ర పెట్టుబడిదారులు కేంద్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ అధిష్టానాన్ని బాగానే మేనేజ్ చేస్తున్నారని తేలిపోయింది.
alaa cheste congress ku puttagatulundav...ika yuddame...
రిప్లయితొలగించండి