తాము చేసిన రాజీనామాలు ఆమోదించమని స్పీకర్ వద్దకు తామొక్కరమే వెళ్లడం సరికాదని తెలంగాణ

కాంగ్రెస్ తెలంగాణ లీడర్లు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని అంతర్గతంగా ఏమి ఒప్పందం చేసుకున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం టెండర్ల విషయంలో సీఎం స్వయంగా కాగితాలు మారుస్తూ టీఆర్ఎస్కు టెండర్ దక్కే విధంగా చేశాడని, దీనిని ప్రజల దృష్టికి తీసుకు అందరం రాజీనామాలు చేసి కలిసి ఉద్యమిద్దామంటే , తెలంగాణ కోసం పార్టీ పెట్టిన కేసిఆర్ ఎందుకు కలిసిరావడం లేదని మోత్కుపల్లి ప్రశ్నించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి