అధిక ధరలు, నల్లధనం, ప్రత్యేక తెలంగాణ నినాదాలతో పార్లమెంటు ఉభయ సభలు మూడోరోజు కూడా ప్రారంభం

ప్రత్యేక తెలంగాణ నినాదాలతో లోక్ సభ, రాజ్యసభల్లో గందరగోళం నెలకొంది. సభా కార్యక్రమాలకు సజావుగా కొనసాగేందుకు అవకాశం లేకపోవటంతో ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడ్డాయి. మొదట కేసీఆర్, విజయశాంతి తెలంగాణ నినాదాలు చేయడంతో వెంటనే కాంగ్రెస్, టీడీపీ నేతలు తెలంగాణ నినాదాలు ప్రారంభించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి